Breaking News >> News >> Janam Sakshi


ఫిలిప్పీన్స్‌లో ‘మెగి’ బీభత్సం.. 58కి చేరిన మృతుల సంఖ్య


Link [2022-04-14 09:58:51]



మనీలా,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):ఫిలిప్పీన్స్‌లో మెగి తుపాను బీభత్సం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.ఈ తుపాను కారణంగా బుధవారం మృతుల సంఖ్య 58కి చేరింది. భారీ వరదలతో అతలాకుతలమైన గ్రామాల్లో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదను తవ్వుతూ బృందాలు తప్పిపోయిన వారికోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇంకా మృతుల … వివరాలు →



Most Read

2024-09-18 04:33:37