కొలంబో,ఏప్రిల్ 23(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ తన సాయాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇంధన దిగుమతుల నిమిత్తం మరో 500 మిలియన్ డాలర్ల క్రెడిట్లైన్ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీ స్వయంగా ప్రకటించారు. విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో వివిధ నిత్యావసరాల దిగుమతుల్లో శ్రీలంక తీవ్ర ఇబ్బందులు … వివరాలు →