Breaking News >> News >> Janam Sakshi


శ్రీలంకకు భారత్‌ మరో 500 మిలియన్‌ డాలర్ల సాయం


Link [2022-04-24 08:14:57]



కొలంబో,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్‌ తన సాయాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇంధన దిగుమతుల నిమిత్తం మరో 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్లైన్‌ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీ స్వయంగా ప్రకటించారు. విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో వివిధ నిత్యావసరాల దిగుమతుల్లో శ్రీలంక తీవ్ర ఇబ్బందులు … వివరాలు →



Most Read

2024-09-19 04:03:57