Breaking News >> News >> Janam Sakshi


దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత


Link [2022-02-01 18:14:29]



న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడిరచారు. 2022`23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 2022`23లో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్‌ ్గªబైర్‌ నెట్‌వర్క్‌ విస్తరిస్తామని పేర్కొన్నారు. … వివరాలు →



Most Read

2024-09-19 20:39:37