` అమిత్షా ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన ` ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోన్న కాంట్రాక్టర్ ఆత్మహత్య మంగళూరు,ఏప్రిల్ 13(జనంసాక్షి): కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన ‘40 శాతం కవిూషన్’ వ్యవహారం భాజపా ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.ఈ కేసులో కర్ణాటక గ్రావిూణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై తాజాగా కేసు నమోదయ్యింది. సివిల్ కాంట్రాక్టర్ … వివరాలు →