Breaking News >> News >> Janam Sakshi


బడ్జెట్‌లో రూ.3497 కోట్ల కేటాయింపు


Link [2022-03-07 14:34:20]



హైదరాబాద్‌,మార్చి7(జనం సాక్షి): 2022`23 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్బంగా ప్రతిష్ఠాత్మకంగా చెపట్టిన ’మన ఊరు`మన బడి’ కార్యక్రమానికి రూ.3497 కోట్లు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో రూ.7289 కోట్లతో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని … వివరాలు →



Most Read

2024-09-19 00:38:10