పలు మార్పులతో తాజాగా నోటిఫికేషన్ హిందూపురం బదులు పుట్టపర్తికే మొగ్గు అమరావతి,జనవరి27(జనం సాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరుగుతందని తెలంగణ ప్రభుత్వం నిరూపించింది. నిజానికి ఎపి విడివడ్డ తరవాత జిల్లాలను విభజించాలన్న డిమాండ్ ఉన్నా చంద్రబాబుపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. హైకోర్టును తరలించడానికి కూడా నానా తంటాలు పడ్డారు. ఎపికి మౌళిక వసతులు కల్పించకుండా … వివరాలు →