Breaking News >> News >> Janam Sakshi


క్రిఫ్టో కరెన్సీ పేరుతో 25 లక్షలకు మోసం


Link [2022-03-09 17:15:12]



హైదరాబాద్‌,మార్చి9(జనం సాక్షి): అధిక లాభాలు వస్తాయంటూ ఇద్దరు వ్యక్తులు నమ్మించి క్రిఫ్టోకరెన్సీ లో పెట్టించిన రూ.25 లక్షలు నష్టపోయానంటూ ఓ బాధితుడు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సనత్‌నగర్‌లోని శివాజీనగర్‌లో నివాసముంటున్న శర్మ తన ఇంటి పైఅంతస్తులో అద్దెకుంటున్న మల్లికార్జున్‌, మణికంఠలు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో శర్మ … వివరాలు →



Most Read

2024-09-19 00:37:37