ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):- గ్రామ పంచాయితీలో పని చేయుచున్న పార్ట్ టైమ్, కాంట్రాక్ట్, యన్ఎంఆర్/ఎంపిడబ్ల్యులకు నెలకు రూ. 18 వేల వేతనాలు చెల్లించాలని మహాజన ఉద్యోగ సమాఖ్య వ్యవస్థాపక కో ఆర్డినేటర్ నెమలి నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని గోవిందరావుపేట గ్రామ పంచాయితీలో మండల ప్రధాన కార్యదర్శి దుస్స సతీష్ … వివరాలు →