Breaking News >> News >> Janam Sakshi


ఆటలను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలు


Link [2022-06-02 21:59:56]



గ్రామీణ  క్రీడలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గురువారం మండలంలోని మాటేడు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర మంత్రి దయాకర్ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని,  … వివరాలు →



Most Read

2024-09-18 04:32:44