ఓడిన లోక్సబ స్థానాలపై గురి అధికారిక కార్యక్రమాలతో మంత్రుల పర్యటనలు న్యూఢల్లీి,మే27(జనంసాక్షి): దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఆయా రాష్టాల్ల్రో అధికారిక కార్యక్రమాలతో పర్యటనలను ఖారరు చేస్తోంది. ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులతో పర్యటనలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు ఇటఈవల వరుసపెట్టి పాల్గొంటున్నారు. ఉభయ … వివరాలు →