Breaking News >> News >> Janam Sakshi


స్వదేశీ ఉత్పత్తులతోనే యువతకు ఉపాధి


Link [2022-05-25 09:30:29]



హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ది అరైవ్‌ హోం స్టార్‌ను ప్రాంభించిన కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,మే24(జ‌నంసాక్షి): స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విదేశీ ఉత్పత్తులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శరత్‌ సిటీ సెంటర్‌ మాల్‌ ఏర్పాటు … వివరాలు →



Most Read

2024-09-19 04:01:05