\ సమాధానం చెప్పాల్సిన పనిలేదంటూ తప్పించుకున్న కిషన్రెడ్డి ` అధికారంలోకి రాగానే ప్రగతిభవన్ను తెలంగాణ ప్రజాభవన్గా మారుస్తామన్న కేంద్రమంత్రి హైదరాబాద్,ఏప్రిల్ 23(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్కు చేతనైతే ప్రధాని అవినీతి చిట్టాను ప్రజల ముందు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.కల్వకుంట్ల కుటుంబం ముందు భాజపా చేతులు కట్టుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. కేంద్రం, … వివరాలు →