` రాహుల్ సభతో కాంగ్రెస్లో నూతనోత్తేజం ` సన్నాహక సమావేశంలో టీపిసిసి చీఫ్ రేవంత్ హైదరాబాద్,ఏప్రిల్ 23(జనంసాక్షి):వరంగల్ సభతో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతుసంఘర్షణ సభతో తెలంగాణ ఆత్మగగౌరవాన్ని చాటుతామని అన్నారు. అధికార టిఆర్ఎస్ మెడుల వంచుతామన్నారు. టిఆర్ఎస్ అరాచాకాలను ప్రజలకు తెలియచేసి కెసిఆర్ను … వివరాలు →