` వైరస్ కిల్లర్ ఇన్స్టాషీల్డ్ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ ` పరికర రూపకర్త చారిని అభినందించిన మంత్రి హైదరాబాద్,ఏప్రిల్ 23(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన శాస్త్రవేత్త మండాజి నర్సింహా చారి రూపొందించిన ఇన్స్టాషీల్డ్ వైరస్ కిల్లర్ పరికరాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరికరం రూపొందించిన తీరు, … వివరాలు →