Breaking News >> News >> Janam Sakshi


నేడు ప్రధాని కాశ్మీర్‌ పర్యటన


Link [2022-04-24 08:14:57]



` కొనసాగుతున్న ఎదురుకాల్పులు` మిలిటెంట్‌ హతం శ్రీనగర్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): నేడు ప్రధాని మోదీ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇదిలాఉండగా దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బలగాల కాల్పుల్లో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న పాక్‌ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతుందని కశ్మీర్‌ … వివరాలు →



Most Read

2024-09-18 04:34:08