Breaking News >> News >> Janam Sakshi


ధాన్యం కొనుగోళ్లకు చురుకుగా ఏర్పాట్లు


Link [2022-04-17 08:54:29]



ప్రభుత్వ ప్రకటనతో ఊపిరిపీల్చుకున్న రైతులు ఏటా గోనెసంచుల కొరతతో అధికారుల తంటాలు హైదరాబాద్‌,ఏప్రిల్‌16 జ‌నంసాక్షి  : రాష్ట్రప్రభుత్వం ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ ధాన్యం సేకరణ దిశగా చురుకుగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో పాటు, సిఎస్‌ సవిూక్షించిన ఆదేశాల మేరకు అధికారులు రంగం సిద్దం చేశారు. కేంద్రంతో వివాదం ఏర్పడడంతో … వివరాలు →



Most Read

2024-09-19 03:21:32