1.హాని చేయాలని చుశారో జాగ్రత్త! ` చైనాకు రాజ్నాధ్ హెచ్చరిక వాషింగ్టన్,ఏప్రిల్ 15(జనంసాక్షి): భారత్కు హానీ తలపెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టబోమంటూ రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ శక్తిమంతమైన దేశంగా ఎదిగిందన్నారు.భారత్, అమెరికా మధ్య 2G2 … వివరాలు →