Breaking News >> News >> Janam Sakshi


నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి ` రేవంత్‌


Link [2022-04-14 09:58:51]



హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):రైతు సమస్యలు, తెరాస ప్రభుత్వం పాల్పడుతున్న అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గవర్నర్‌కు నివేదిక అందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి వివరాలు అందించామన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితర … వివరాలు →



Most Read

2024-09-18 04:34:20