` ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతున్న శరణార్థులు కొలంబో,ఏప్రిల్ 13(జనంసాక్షి):తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత కొన్ని వారాల్లో అనేక మంది శ్రీలంక వాసులు తమిళనాడుకు వలసలు వస్తోన్నట్లు సమాచారం.ఈ విషయం ఇప్పుడు దక్షిణ భారత దేశంలో కలకలం సృష్టిస్తోంది. పెరుగుతున్న అంతర్జాతీయ రుణాలు, … వివరాలు →