Breaking News >> News >> Janam Sakshi


కేంద్రరైతువ్యతిరేక విధానాలకు ఢల్లీిలో ఎండగట్టాం


Link [2022-04-14 09:58:51]



` కొత్తవ్యవసాయపద్ధతులు అవలంభించాలి:మంత్రి నిరంజన్‌రెడ్డి సిద్ధిపేట,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢల్లీి దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢల్లీిలో సీఎం కేసీఆర్‌ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సిద్ధిపేటలో ఆయిల్‌ఫామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావుతో కలిసి … వివరాలు →



Most Read

2024-09-18 04:32:59