Breaking News >> News >> Janam Sakshi


ప్రభుత్వాసుపత్రుల్లోనూ బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలి


Link [2022-04-14 09:58:51]



` కేంద్రానికి లేఖ రాసిన మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బూస్టర్‌ డోస్‌కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్‌ … వివరాలు →



Most Read

2024-09-18 04:33:30