` ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం ` బాలాలయం నుంచి గులాహలయానికి నారసింహుడు ` యాదాద్రి పునర్నిర్మాణకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానం ` కొత్త ఏడాది సబ్బండ వర్గాలు సంతోషంతో జీవించాలని సీఎం ఆకాంక్ష యాదాద్రి,మార్చి 28(జనంసాక్షి):శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహా కుంభసంప్రోక్షణ మహోత్సవం నేత్ర పర్వంగా పూర్తయ్యింది. ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తీసుకెళ్లిన తర్వాత… … వివరాలు →