Breaking News >> News >> Janam Sakshi


నిరసనపోరు


Link [2022-03-27 03:54:06]



`విద్యుత్‌,పెట్రో ధరలపెంపుపై 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనా కార్యక్రమాలు ` విూడియా సమావేశంలో టిపిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి):రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నా యని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల, విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై మోయలేని భారంమోపారని మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో ఆయనవిూడియాతో మాట్లాడుతూ..రెండు … వివరాలు →



Most Read

2024-09-18 04:32:13