Breaking News >> News >> Janam Sakshi


పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్‌ అమెరికా పర్యటన


Link [2022-03-20 09:14:09]



పదిరోజులపాటు పర్యటించనున్న మంత్రి హైదరాబాద్‌,మార్చి 19(జనంసాక్షి):తెలంగాణ రాష్టాన్రికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది. శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్‌ అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ డియాగో, సానో హోజే, బోస్టన్‌, న్యూయార్క్‌ వంటి … వివరాలు →



Most Read

2024-09-18 04:33:07