Breaking News >> News >> Janam Sakshi


ఉత్తర తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు


Link [2022-03-18 14:54:48]



ఎండలకు తోడు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి కరీంనగగర్‌,మార్చి18  (జనంసాక్షి): ఉత్తర తెలంగాణలో మళ్లీ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత రెండుమూడు రోజలులుగా ఎండవేడిమికి తోడు ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ చలితో వణికిపోయిన ప్రజలు తాజాగా ముదురుతున్న ఎండలు చెమటలు పట్టిస్తున్నాయి. జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే జనాలు రోడ్లపైకి … వివరాలు →



Most Read

2024-09-19 04:01:50