20న ఎల్లారెడ్డిలో మనవూను`మన పోరు వెల్లడిరచిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి,మార్చి18 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ గాంధీల నాయకత్వంలోనే బలంగా ఉంటుందని, వారికి త్యాగాలు చేసిన చరిత్ర ఉందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ సముద్రం లాంటిదని ఆటెపోట్లు సహజమన్నారు. సీనియర్లు … వివరాలు →