సంతకాల ఉద్యమం చేపట్టనున్న ఎల్డిఎఫ్ తిరువనంతపురం,మార్చి18 (జనంసాక్షి): జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ప్రయివేటుపరం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని కేరళలోనివామపక్ష ప్రజాతంత్ర సంఘటన ఎల్డిఎఫ్ పిలుపునిచ్చింది. ’ఐక్యంగా పోరాడుదాం..ఎల్ఐసినికాపాడుకుందాం’ నినాదంతో ఖాతాదారులను, ఉద్యోగ సంఘాలను ఒక్కతాటిపై తీసుకొచ్చి పోరు సల్ఫేందుకుసిద్ధమైంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సంఘాలు, ఎల్ఐసి పాలసీదార్లతో కొచ్చిలో భారీ సదస్సు నిర్వహించినట్లు … వివరాలు →