Breaking News >> News >> Janam Sakshi


భూమయతో ఎమ్మెల్యేల అసహనం


Link [2022-03-18 14:54:48]



మేయర్‌ భర్త తీరుపై ఆగ్రహంగా ఎమ్మెల్యేలు ? నిజామాబాద్‌,మార్చి18  (జనంసాక్షి):  నిజామాబాద్‌ నగరంలోని సాయినగర్‌లో 300 గజాల స్థలం టీఆర్‌ఎస్‌లో చిచ్చు రాజేసింది. విలువైన ఈ స్థలం కోసం అధికారపార్టీ నేతలు వీధిపోరాటానికి దిగడం.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ప్రజల్లో తమ పరువు తీస్తున్నాడని మేయర్‌ భర్త తీరుపై ఎమ్మెల్యేలు మండిపడుతున్న … వివరాలు →



Most Read

2024-09-18 04:32:17