పాదయాత్రలతో ప్రజల్లో వెళుతున్న నేతలు కెసిఆర్కు దీటుగా ఎదగడమే లక్ష్యంగా ప్రణాళికలు హైదరాబాద్,మార్చి15( జనం సాక్షి ): తెలంగాణలో రాజకీయ సవిూకరణాలు మారుతున్నాయి. కొత్తగా రాజకీయ పార్టీలు బల ప్రదర్శనలకు తెలంగాణ వేదికగా మారుతోంది. ఇంతకాలం టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదనుకుంటున్న దశలో అనూహ్యంగా బిజెపి దూసుకుని వచ్చి దుబ్బాకతో తొలిదెబ్బ కొట్టింది. తరవాత జిఎహెచ్ఎంసి, హుజూరాబాద్లతో మలిదెబ్బ కొట్టింది. … వివరాలు →