Breaking News >> News >> Janam Sakshi


ప్రభుత్వం చెబుతున్నంతగా సీన్‌ లేదు


Link [2022-03-09 17:15:12]



అసెంబ్లీలో ఇచ్చిన హావిూలకే దిక్కు లేదు విమర్వలను కూడా పాజిటివ్‌గా తీసుకోవాలి అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో అక్బరుద్దీన్‌ హైదరాబాద్‌,మార్చి9(జనం సాక్షి): ఆరోగ్యశాఖలో ప్రభుత్వం చెబుతున్నంత పనితీరు లేదని తెలంగాణ ప్రభుత్వంపై అసెంబ్లీలో అక్బరుద్దీన్‌ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఒక్క రూపాయి కూడా మూడేళ్ల నుంచి ఇవ్వడం లేదన్నారు. టిమ్స్‌ … వివరాలు →



Most Read

2024-09-19 00:39:53