Breaking News >> News >> Janam Sakshi


కరీమున్నీతనయుడికి బీ ఫామ్‌


Link [2022-03-09 17:15:12]



జగన్‌ చేతుల విూదుగా స్వీకరణ అమరావతి,మార్చి9(జనం సాక్షి): వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా బీఫాం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల విూదగా బీంఫాం అందుకున్నారు. ఇటీవల మసారణించిన కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, రుహుల్లా తండ్రి మహ్మద్‌ … వివరాలు →



Most Read

2024-09-19 00:38:05