Breaking News >> News >> Janam Sakshi


టిడిపి సభ్యులకు అడుగడుగునా అవాంతరాలు


Link [2022-03-07 14:34:20]



అసెంబ్లికి వస్తుండగా పోలీసుల అడ్డంకులు అమరావతి,మార్చి7(జనం సాక్షి): అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మూమెంట్‌ ఉందంటూ టీడీపీ ప్రజా ప్రతినిధులను పోలీసులు నిలిపివేశారు. మందడం చెక్‌ పోస్ట్‌ దగ్గర టీడీపీ సభ్యుల వాహనాన్ని నిలువరించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. పోలీసులతో … వివరాలు →



Most Read

2024-09-19 00:38:27