Breaking News >> News >> Janam Sakshi


గవర్నర్‌ ప్రసంగంపై టిడిపి నిరసనలు


Link [2022-03-07 14:34:20]



ప్రసంగం ప్రతులను చించివేసిన సభ్యులు నిరసనలు..నినాదాల అనంతరం బహిష్కరణ అమరావతి,మార్చి7(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తొలిసారిగా అసెంబ్లీలో ప్రసంగించేందుకు రాగా సీఎం జగన్‌, ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్వాగతం పలికారు. ముందుగా జాతీయ గీతంతో సమావేశాలను ప్రారంభించిన అనంతరం గవర్నర్‌ తన ప్రసంగాన్ని … వివరాలు →



Most Read

2024-09-19 00:39:49