Breaking News >> News >> Janam Sakshi


చర్చకు అనుమతించకపోతే పోరుతప్పదు


Link [2022-03-07 00:55:21]



` సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి 6(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇదే చివరి బడ్జెట్‌ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ తాజ్‌ డెక్కన్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబరులో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చకు అనుమతివ్వకపోతే రోడ్లపైనే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. … వివరాలు →



Most Read

2024-09-19 00:38:39