Breaking News >> News >> Janam Sakshi


సమాజవారధులు.. చైతన్యసారధులు జర్నలిస్టులు


Link [2022-03-07 00:55:21]



` ప్రభుత్వవిప్‌ రేగకాంతారావు హైదరాబాద్‌,మార్చి 6(జనంసాక్షి):గ్రావిూణ ప్రాంతాల్లో జర్నలిస్టులు సమాజ సేవకుల వలే పనిచేస్తుంటారని, ఎన్నో కష్టాలను దిగమింగుతూ విధులు నిర్వర్తిస్తున్నారని ప్రభుత్వ విప్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు అన్నారు.ఆదివారం నాడు భద్రాచలంలో జరిగిన టీయుడబ్ల్యుజె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. … వివరాలు →



Most Read

2024-09-19 00:17:37