రెండేళ్లుగా 1.7 కోట్ల కేసులు నమోదు సెల్ఫోన్ చోరీలను ఐహాక్తో గుర్తించి పట్టుకున్నాం విూడియా సమావేశంలో సిపి ఆనంద్ వెల్లడి హైదరాబాద్,ఫిబ్రవరి26(జనం సాక్షి): రెండేళ్లలో ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోవటంతో రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75 శాతం రాయితీ కల్పిస్తామని వివరించారు. 4 చక్రాల వాహనాలకు … వివరాలు →