Breaking News >> News >> Janam Sakshi


తండాలను అభివృద్ది చేసిన ఘనత కెసిఆర్‌దే


Link [2022-02-26 20:14:09]



పంచాయితీలుగా చేసి నిధులిస్తున్నాం బంజారాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు పేవలాల్‌ జయంతి సభలో మంత్రి ఎర్రబెల్లి మహబూబాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలనను చేర్చిన ఏకైక ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పంచాయతీరాజ్‌, గ్రావిూణ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్దికి ఇది దోహదపడిరదన్నారు. … వివరాలు →



Most Read

2024-09-19 19:00:06