Breaking News >> News >> Janam Sakshi


నగరంలో చోరీలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్‌


Link [2022-02-26 20:14:09]



50 తులాల ఆభరణాలు, 10,వేల నగదు స్వాధీనం వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయెల్‌ డెవీస్‌ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): నగరంలోని పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్‌ చేసినట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయెల్‌ డెవీస్‌ తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని వెస్ట్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో విూడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడిరచారు. హుమాయూన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ … వివరాలు →



Most Read

2024-09-19 00:37:53