మూడు విమానాల్లో బయలుదేరిన విద్యార్థులు న్యూఢల్లీి,ఫిబ్రవరి26(జనం సాక్షి ): రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను రప్పించే కార్యక్రమం మొదలయ్యింది. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తెలుగు విద్యార్థులు క్షణ క్షణం గండంలా బ్రతుకుతున్నారు.. ఎప్పుడు ఏమి జరుగుతుందే ఎక్కడ ఏ బాంబ్ పేలుతుందోనని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో … వివరాలు →