ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆశిశ్ నెహ్రా ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): శ్రీలంకతో టీ20 సిరీస్లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడిరచడం పట్ల భారత మాజీ ఫాస్ట్బౌలర్ ఆశిష్ నెహ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్`2022 సవిూపిస్తున్న తరుణంలో ప్రయోగాలు చేయాల్సి ఉందని, మిగతా ఆప్షన్లు కూడా పరిశీలించాలని అభిప్రాయపడ్డాడు. ఇక శ్రీలంకతో రెండు టెస్టులు … వివరాలు →