Breaking News >> News >> Janam Sakshi


రంజీ క్రికెట్‌లో కవలల రికార్డు


Link [2022-02-26 11:57:58]



ఒకే ఇన్నింగ్స్‌లో చెరో సెంచరీ రాయ్‌పూర్‌,ఫిబ్రవరి25( జనంసాక్షి ): రంజీ ట్రోఫీ`2022 టోర్నీలో భాగంగా సరికొత్త రికార్డు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు కవల సోదరులు బాబా అపరాజిత్‌, బాబా ఇంద్రజిత్‌ చరిత్ర సృష్టించారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరూ సెంచరీ సాధించి అరుదైన ఫీట్‌ నమోదు చేశారు. తద్వారా క్రికెట్‌ రికార్డు బుక్‌లో తమ … వివరాలు →



Most Read

2024-09-19 00:38:41