Breaking News >> News >> Janam Sakshi


నేడు సమ్మక్క సారక్క జాతరకు తమిళిసై సౌందరరాజన్‌


Link [2022-02-19 13:33:55]



హైదరాబాద్‌: మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. శనివారం రాత్రి సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో నాలుగు రోజుల జాతరకు తెరపడనుంది. వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. భక్తులు నిర్విరామంగా అమ్మవార్లను అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు సమ్మక్క సారలమ్మ దేవతలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ … వివరాలు →



Most Read

2024-09-19 00:37:33