డుంబ్రిగుడ(ఫిబ్రవరి 18 జనం సాక్షి) అరకు పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడుగా చటారీ.సాయిబాబాను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధిష్టానం ఆదేశాల మేరకు శుక్రవారం కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,జిల్లా ఇన్చార్జి పి.శాంతి కుమారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడుగా సాయిబాబాను నియమించారు.ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ అరకు పంచాయితీకి చెందిన … వివరాలు →