ములుగు : మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు నైవేద్యంగా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సీఎం కేసీఆర్పై నిరంతరం అమ్మవార్ల దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. … వివరాలు →