తెలుగు మహిళ అధ్యక్షురాలు. శిరీష…. మాకవరపాలెం. ఫిబ్రవరి.16.( జనంసాక్షి )…మండలంలోతెలుగుదేశం పార్టీని పటిష్టపరిచేందుకు విశేష కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు అల్లంపల్లి శిరీష అన్నారు.మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.. నివాసంలో మంగళవారం మండల స్థాయి టి.డి.పి. పార్టీ. విష్కృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ మండల కమిటీని … వివరాలు →