` ఐదు సంవత్సరాలవుతున్నా ఆన్లైన్లో రావట్లే ` విలీన గ్రామాలపై మున్సిపల్ పట్టింపేది…?` ఇంటి నెంబర్ల మార్పిడిపై పట్టించుకోని కౌన్సిలర్లు జనంసాక్షి, సిరిసిల్లటౌన్ : సిరిసిల్ల పట్టణంలో ఏడు గ్రామాలు విలీనమై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్దికి నోచుకోని విషయం పక్కన పెడితే కనీసం ఇంటి నెంబర్ల ఆన్లైన్ చేయడంలో కూడా నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. గ్రామపంచాయతీలుగా … వివరాలు →