-విద్యుత్ కాంతులతో సర్వాంగసుందరంగా ముస్తాబైన రామప్ప దేవాలయం. ములుగు,ఫిబ్రవరి15(జనంసాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామం లోని రామప్ప ను సందర్శించిన సుప్రీం కోర్టు రిజిష్టర్ జీ.వి. రత్తయ్య,ఆయన వెంట హై కోర్టు రిజిస్టర్ సాంభశివరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కాంతులతో రామప్ప దేవాలయం.. మేడారం జాతరను పురస్కరించుకొని భక్తులకు సౌకర్యం నిమిత్తం … వివరాలు →