ములుగు(మేడారం), ఫిబ్రవరి15(జనంసాక్షి):- భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధిక సంఖ్యలో భక్తులను ఆకర్షించేది మేడారం జాతర.ఈ జాతరలో కోటి మందికి పైగా భక్తులు పాలు పంచుకుంటారు.ఇంతటి ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2012లో సుమారు రూ. మూడు కోట్ల నిధులతో మేడారంలో మ్యూజియం కట్టాలని,కోయ దేవతను తీసుకువచ్చే చిలుకల గుట్టకు కంచె కట్టి పరిరక్షించాలని నిర్ణయించింది.2016లో … వివరాలు →