ఐదురోజులపాటు సంతకాల సేకరణ ఉద్యమం విజయవాడ,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): పీఆర్సీపై ఏపీ ఉపాధ్యాయులు తమ పట్టు సడలించడంలేదు. హెచ్ఆర్ఏ అంశంలో తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వంతో చర్చలు జరిపిన నాటి నుంచి టీచర్లు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో తమకు అన్యాయం జరిగిందని టీచర్లు రోడ్డెక్కారు. తమకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీని సాధించేందుకు ఉద్యుక్తులయ్యారు. తమ … వివరాలు →