Breaking News >> News >> Janam Sakshi


మండలాల ఫుడ్ విజిలెన్స్ కమిటీలు ఏర్పాటుపై తహసీల్దార్ కి వినతి పత్రం అందచేస్తున్న సంగం. చైర్మన్. సత్యనారాయణ..


Link [2022-02-14 20:15:28]



మాకవరపాలెం. ఫిబ్రవరి.14.( జనంసాక్షి )….విశాఖ జిల్లా వ్యాప్తంగా వినియోగదారుల సమైక్య ఆధ్వర్యంలో   (ఫెడ్కో) మండలాల ఫుడ్ విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘాల ఛైర్మన్ మర్రి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక రెవెన్యూకార్యాలయంలో తహశీల్ధార్ రాణి అమ్మాజీ కి సంఘాల ఏర్పాటుపై వినతి పత్రం అందజేశారు. … వివరాలు →



Most Read

2024-09-19 00:39:09